News

బుమ్రా ఇంగ్లాండ్‌ టెస్ట్ సిరీస్ నుంచి సడన్‌గా తప్పుకోవడం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ...
కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య గోరక్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారు తమ కుమారుడితో కలిసి తిరుమల వెళ్లారు. తిరుమలలో ఘనంగా కిరణ్ అబ్బవరం కొడుకు నామకరణం.
Kavitha Hunger Strike: బీసీ రిజర్వేషన్ల అంశంపై నిరాహార దీక్షకు దిగిన ఎమ్మెల్సీ కవిత.. కొత్తగా ముస్లింల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇది ఆమె వ్యూహాత్మక ఎత్తుగడ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కృష్ణా జిల్లాకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబం గొప్ప మనసు చాటుకుంది. వీర వెంకట వసంత రాయలు అనే కార్యకర్త ఇటీవల రోడ్డు ...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల నిరాహారదీక్ష ప్రారంభించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ధర్నా చౌక్ వద్ద ఆమె దీక్షకు దిగారు. ఈసందర్భంగా తెలంగాణ జాగృతి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చా ...
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 72 గంటల నిరాహారదీక్ష ప్రారంభించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ధర్నా చౌక్ వద్ద ...
ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, బెన్ డకెట్ మధ్య జరిగిన స్లెడ్జింగ్ ఘటన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో ...
అలాంటి షాపుల్లో మీరు ఎన్నో బ్రాండ్‌ల బాటిళ్లు చూసి ఉంటారు. వాటి మూతల రంగులు నీలం, ఆకుపచ్చ, పసుపు, నలుపు వంటివి ఉంటాయి.
RBI MPC Meeting: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశం ఆగస్టు 4న ప్రారంభమైంది. రెపో రేటు 5.5%గా ఉంది. ఆర్థికవేత్తలు ...
Indian Railways: త్వరలోనే బుల్లెట్ రైలును పరుగులు పెట్టించబోతున్న కేంద్ర రైల్వే శాఖ.. తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. రైళ్లలో సంచలన మార్పులు రాబోతున్నాయని ఈ ప్రకటన చెబుతోంది. ఇది ఇండియాలో సగటు ప్రయాణికు ...
బంగారం ధరలు ఊగిసలాడుతున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, వెండి ధర స్వల్పంగా తగ్గింది. డాలర్ విలువ పడిపోవడం, ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా ధరలు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలోని గ్రామాలను తీవ్రమైన నీటి కొరత ఆవరించింది, రిజర్వాయర్లు క్షీణించడం, అపర్యాప్త వర్షపాతం కారణంగా నివాసితులు అడపాదడపా ట్యాంకర్ సరఫరాలు, ప్రైవేట్ నీటి కొనుగోళ్లపై ఆధారప ...